శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలో చెప్పారు.
ఇంకా వివరంగా మనిషి ఏం చేయాలో, ఏమి చేయకూడదో వేదాలలో చెప్పబడినది, వేదాలు చదివి తెలుసుకోమని అర్జునుడికి చెప్పాడు.
వేద వాక్కు అంటే, దేవుడి వాక్కు. వేదంలో చేయకూడదు అని చెప్పినవి చేస్తే, అది పాపం. ధర్మ విరుద్దమైనవి, ధర్మానికి వ్యతిరేకమైన కర్మలు / పనులే పాపాలు.
No comments:
Post a Comment