మనిషి పాపాలు చేస్తే, భగవంతుడు పై నుంచే కాదు, ఎక్కడి నుంచి అయినా చూస్తాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వ వ్యాపి మరి.
తప్పొప్పులు గురించి తెలుసుకోడానికి, పాప-పుణ్యాలు అంటే ఏంటో తెలుసుకోడానికి, భగవద్గీత మరియు వేదాలు చదవాలి.
పాపానికి పరిహారం, ప్రాయశ్చిత్తం.
విష్ణు సహస్రనామం ఒక్కసారి చదివితే, వెయ్యి పాపాలు శాంతిస్తాయి.
No comments:
Post a Comment