మౌనంగా ఉండడం మరియు సమస్యలకు దూరంగా ఉండడం, మన సమస్యలకు అసలైన పరిష్కారాలు కాదు.
పిరికితనం, చేతకానితనమే అనిపించుకుంటుంది.
సమస్యల నుండి తప్పించుకోవడమే అవుతుంది, పారిపోవడమే అవుతుంది .
హిందువులకు ఉన్నది ఒకే ఒక్క దేశం, భారతదేశం.
దాన్ని కూడా secular దేశం చేయడానికి, secular /pseudosecular గొర్రెల రకరకాల కుట్రలు, పన్నాగాలు.
హిందువులు అనాల్సింది
"లోకా స్సమస్తా స్సుఖినోభవంతు"
లేదా
"సర్వే జనా సుఖినో భవంతు"
అని కాదు
"సర్వే 'సు' జనా సుఖినో భవంతు"
లేదా
"సనాతన హిందూ జనాః సుఖినో భవన్తు".
అని అనాలి.
No comments:
Post a Comment